దేవరపల్లి పొగాకు వేలం కేంద్రంలో 320 రూపాయలకు చేరుకున్న పొగాకు ధర 

విజేత,దేవరపల్లి : దేవరపల్లి పొగాకు వేలం కేంద్రంలో బుధవారం వర్జీనియా పొగాకు ధరలు 320 రూపాయలకు పెరిగింది పొగాకు వేలం ప్రారంభమై ఆరు నెలలు కావస్తున్న 265 రూపాయలతో ప్రారంభమైన ధర ఆరు నెలలకు 3 20 రూపాయలకు చేరుకుంది. ఆగస్టు నెలలో మాజీ ముఖ్యమంత్రి జగన్ పొగాకు రైతులు పరామర్శ సందర్భంగా పది రూపాయలు ధర పెరిగింది అప్పటినుండి పొగాకు ధరలు రోజురోజుకు పెరుగుతూ వస్తున్నాయి దీంతో పొగాకు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :