మాజీ క్రికెటర్​ యూసఫ్​ పఠాన్​కు లోక్​సభ టికెట్​ ఇచ్చిన టీఎంసీ!




కేంద్రంలో బీజేపీపై పోరాటానికి సిద్ధపడిన మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్​ కాంగ్రెస్​.. ఆదివారం నాడు 42 లోక్​సభ స్థానాలకు తమ అభ్యర్థులను ప్రకటించింది. టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​ యూసఫ్​ పఠాన్​కు టికెట్​ ఇచ్చింది టీఎంసీ.


Latest News
more

Trending
more