మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్కు లోక్సభ టికెట్ ఇచ్చిన టీఎంసీ!
కేంద్రంలో బీజేపీపై పోరాటానికి సిద్ధపడిన మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్.. ఆదివారం నాడు 42 లోక్సభ స్థానాలకు తమ అభ్యర్థులను ప్రకటించింది. టీమ్ఇండియా మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్కు టికెట్ ఇచ్చింది టీఎంసీ.