మృత్యురాలు కుటుంబానికి యువ నాయకుడు భరోసా
మృత్యురాలు కుటుంబానికి యువ నాయకుడు భరోసా
మృత్యురాలు కుటుంబానికి సహాయం.
కుటుంబానికి అండగా ఉంటా.
ఎర్వ సాయి ప్రసాద్ యాదవ్.
అక్షర విజేత వనపర్తి ప్రతినిధి.
వనపర్తి జిల్లా కోడికుంట్ల హరిజనవాడకు చెందిన మిద్దె వసంత గత రెండు నెలలుగా బ్లడ్ యూరిన్ ఇన్ఫెక్షన్ స్కిన్ ఎలర్జీ వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతు మృతి చెందిన మహిళ ఆమెకు కుమారుడు మూడో తరగతి శిశుమందిర్ లో విద్యాభ్యాసం చేస్తున్నారు మాజీ సర్పంచ్ మరి కొందరు ద్వారా విషయం తెలుసుకున్న యువ నాయకుడు ఎర్వ సాయి ప్రసాద్ యాదవ్ మృత్యురాలు కుటుంబానికి భరోసా కల్పిస్తూ మృత్యురాలు కుటుంబానికి 5000 రూపాయలు ఆర్థిక సహాయం బియ్యాన్ని అందించారు మృత్యురాలు కుటుంబానికి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉన్న మీకు అండగా ఉంటానని భరోసా కల్పించారు ఈ కార్యక్రమంలో గజ్జల గోవర్ధన్ నవభారత్ అధ్యక్షుడు విష్ణు సభ్యులు శివ యాదవ్ నితిన్ శివకుమార్ సాగర్ నరేష్ కృష్ణ కుమార్ భాస్కర్ టీం ఎస్పి వై సభ్యులు వినోద్ కుమార్ నరేష్ నాయుడు శివ నాయుడు సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు