మూడు రోజుల పాటు పెరగనున్న ఉష్ణోగ్రతలు




తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇప్పట్లో వర్షాలకు పడే అవకాశం లేదని వాతవరణశాఖ ప్రకటించింది. కాగా నేటి నుంచి మూడు రోజుల పాటు ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అనవసరంగా ఎవరు కూడా బయటికి రావద్దని పేర్కొంది. శరీరం డీ హైడ్రేట్ కాకుండా మంచి పోషకాహారం తీసుకోవాలని తెలిపింది.


Latest News
more

Trending
more