మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించిన సుగుణక్క
మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించిన సుగుణక్క
అక్షర విజేత అదిలాబాద్ ప్రతినిధి:-
కొమురంభీం జిల్లా ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండల కేంద్రంలో సెల్వరాజ్ కుమారుడు విగ్నేష్ మూడు రోజుల క్రితం మద్వాయిగూడా పెద్ద వాగులో గల్లంతు అయి మరణించారు. ఈ వార్త విన్న వెంటనే బుధవారం వారి స్వగ్రామానికి వెళ్లి సెల్వరాజ్ కుటుంబాన్ని ఆదిలాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఆశవాహి సుగుణక్క పరామర్శించి ఓదార్చారు ఎదిగిన కొడుకు ఆకాల మరణంతో మృతి చెందడం వారి తల్లితండ్రుల ఓదార్పు బాధాకరమైన విషయమని అన్నారు