స్వయం పరిపాలన దినోత్సవం




స్వయం పరిపాలన దినోత్సవం

అక్షర విజేత పెబ్బేరు


  వనపర్తి జిల్లా.పెబ్బేరు పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ నగర్ ప్రాథమిక పాఠశాలలో నేడు స్వయం పరిపాలన దినోత్సవం నిర్వహించడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు గా దామోదర్ మరియు యం.ఈఓ గా బిందు బాధ్యతలు నిర్వహించారు.   ఇట్టి కార్యక్రమంలో యం. ఈ. ఓ జయరాం మరియు  పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లక్ష్మణ్ మరియు వెంకటస్వామి శ్యామల నర్మద కవిత పాల్గొన్నారు.
 


Latest News
more

Trending
more