కాంగ్రెస్ ప్రభుత్వం 16 కులాల కార్పొరేషన్లు ప్రకటించిన సందర్భముగా పాలాభిషేకం




కాంగ్రెస్ ప్రభుత్వం 16 కులాల కార్పొరేషన్లు ప్రకటించిన సందర్భముగా పాలాభిషేకం

 అక్షర విజేత వేములవాడ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి 16కులాల కార్పొరేషన్లలో భాగంగా రెడ్డి కార్పొరేషన్ ప్రకటించిన సందర్బంగా వేములవాడ పట్టణ మండల రెడ్డి సంగం ఆధ్వర్యంలో రాజన్న గుడిముందు గంజి జైపాల్ రెడ్డి, ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ గౌడ్, స్థానిక ఎమ్మెల్యే విప్ అది శ్రీనివాస్ , పాలాభిషేకం చేసి గుడి ముందు స్వీట్ల పంపిణి చేయడం జరిగింది. ఈ సందర్భగా మాట్లాడుతూ గత కొన్ని ఏళ్లుగా పోరాటానికి కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతు తెలిపి (రెడ్డి సంగం) కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు సీఎం కు క్యాబినెట్ మంత్రులకు స్థానిక విప్ అది శీనన్న కు కృత్గ్యతలు తెలియజెసారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు.
 


Latest News
more

Trending
more