సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం




సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

అక్షర విజేత, నిజామాబాద్ సిటీ : యాదవ, కురుమ కార్పోరేషన్ ఏర్పాటు చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి మండలికి ధన్యవాదములు తెలుపుతూ బుదవారం నగర అధ్యక్షులు కేశ వేణు ఆదేశానుసారం కాంగ్రెస్ భవన్ లో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు విక్కీ యాదవ్ ఆధ్వర్యంలో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేసారు. ప్రజా పాలనలో యాదవులు, కురుమలు రాజకీయంగా, పారిశ్రామికంగా ఎదగాలని ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన భాగంగా మాట ఇచ్చిన ప్రకారం బడుగు బలహీన వర్గాలు ఆశ జ్యోతిగా తెలంగాణ చరిత్రలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలిచిపోయారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జోగిని మల్లేష్, తిరుపతి, శంకర్, సుధాకర్, సతీష్, ధనుష్, చిన్న, హర్షిత్ తదితరులు పాల్గొన్నారు.
 


Latest News
more

Trending
more