గత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సీజన్లో ప్రజలను మోసం చేయడానికి మాత్రమే ప్రకటనలు చేసేదన్నారు. ఎన్నికల ముందు శిలఫలకం వేసి మాయమయ్యేవారని ఆరోపించారు. కానీ ప్రస్తుత పాలన పారదర్శకంగా ఉందని...2047వరకూ వికసిత్ భారత్దిశగా అడుగులు వేస్తున్నామన్నారు ప్రధాని మోడీ