* నీలం మధు ను మర్యాదపూర్వకంగా కలిసిన




* నీలం మధు ను మర్యాదపూర్వకంగా కలిసిన

* కాంగ్రెస్ పార్టీ నాయకుడు అశోక్ ముదిరాజ్

అక్షరవిజేత, వికారాబాద్ ప్రతినిధి

వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుడు అశోక్ ముదిరాజ్  కాంగ్రెస్ పార్టీ నాయకుడు నీలం మదును మర్యాద పూర్వకంగా కలిశారు. బుధవారం పటాన్చెరువులోని నీలం మధు నివాసంలో వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుడు అశోక్ ముదిరాజ్ నీలం మధును కలిశారు. ఈ సందర్భంగా నీలం మధు అశోక్ ముదిరాజును ఆప్యాయంగా పలకరించారు.
 


Latest News
more

Trending
more