15న రాష్ట్రపతి చేతుల మీదుగా
కన్హశాంతివనంలో ప్రారంభం
100 దేశాల నుంచి 300కు పైగా గురువుల రాక: కిషన్రెడ్డి
హైదరాబాద్ సిటీ, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): సంస్కృతి, ఆధ్యాత్మిక మార్గనిర్దేశనంతో భారత్ యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తోందని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.