కరోనాతో అన్ని రంగాలు కుంటుపడ్డాయి : చిరంజీవి




కరోనాతో అన్ని రంగాలు కుంటుపడ్డాయని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… కరోనా వల్ల సినిమా రంగం కూడా నష్టపోయిందన్నారు. తాము కూడా 42శాతం ట్యాక్స్ కడుతున్నామన్నారు. కరోనా వల్ల వడ్డీలు పెరిగి బడ్జెట్ కూడా పెరిగిందన్నారు. టికెట్ ధరలపై ప్రభుత్వాల దగ్గర వేడుకుంటే తప్పులేదన్నారు.


Latest News
more

Trending
more