Monday, April 21, 2025
spot_img

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ ఐపిఎస్

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ ఐపిఎస్

అక్షర విజేత అదిలాబాద్ ప్రతినిధి:-

 

ఆసిఫాబాద్ జిల్లా లోని చింతల మానేపల్లిలోకి ప్రవేశించిన ఒక ఏనుగు ఇప్పటివరకు ఇద్దరి మృతి కి కారణమైనట్టుగా జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ ఐపిఎస్ తెలియజేశారు
కావున చింతలమానపల్లి పెంచికాల్ పెట్, దహెగాం మరియు బెజ్జుర్ మండల చుట్టుపక్క గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు ఎవరు కూడా ఒంటరిగా చేను పొలాల వైపు వెళ్లకూడదని తెలియజేశారు ఒంటరిగా ఇండ్ల నుంచి ఎవరు బయటికి రాకూడదని తెలియజేశారు భయాందోళనకు గురికావలసిన అవసరం లేదని తెలిపారు అటవీ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రత్యేక బృందాల ద్వారా ఏనుగు జాడ కోసం ప్రయత్నిస్తున్నట్టుగా తెలియజేశారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles