జయశంకర్ భూపాలపల్లి పరకాల-భూపాలపల్లి హైవేపై రోడ్డుప్రమాదం.

జయశంకర్ భూపాలపల్లి పరకాల-భూపాలపల్లి హైవేపై రోడ్డుప్రమాదం

విజేత,భూపాలపల్లి బ్రేకింగ్:

వాహనాలు తనిఖీ చేస్తుండగా అధికారులపైకి దూసుకొచ్చిన బొగ్గు టిప్పర్. DTO వెంకన్న అక్కడికక్కడే మృతి, నుజ్జు నుజ్జెన మృతదేహం. 15 రోజుల క్రితమే భూపాలపల్లికి బదిలీపై వచ్చిన DTO వెంకన్న. DTO కార్యాలయం ముందే ఘటన. టిప్పర్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :