Logo
Date of Publish : 25 July 2026, 11:35 am
Editor : B. Anil Kumar

రైతన్నల ఇంట సిరులు పండాలి

తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపిన యువ నేత వంగl రాజేశ్వర్ రెడ్డి

తొలి ఏకాదశి (పెద్ద ఏకాదశి) పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు,సిద్దిపేట ప్రాంత ప్రజలకు యువ నేత వంగ రాజేశ్వర్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలి ఏకాదశి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన రోజని,తొలకరి జల్లులతో పలకరించే వర్షాకాలం ప్రారంభానికి, వ్యవసాయ పనుల ఉత్సాహానికి ఇది ప్రతీక అని పేర్కొన్నారు.రైతన్నలు సిరులు పండించాలని, ప్రతి ఇంట్లోకి తొలకరి సిరులు రావాలని,ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సిరిసంపదలతో సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆ దేవుడిని ప్రార్థించినట్లు తెలిపారు.పవిత్రమైన ఈ రోజున ప్రతి ఒక్కరి జీవితంలోనూ నూతన వెలుగులు నిండాలని, సిద్దిపేట గడ్డపై సర్వజనులకు మంచి జరగాలని వంగ రాజేశ్వర్ రెడ్డి ఆకాంక్షించారు.


All Rights Reserved By www.aksharavijetha.com || www.epaper.aksharavijetha.com
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )