Logo
Date of Publish : 03 September 2026, 5:14 pm
Editor : B. Anil Kumar

కేటీఆర్ ని కలిసిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కిషన్ నాయక్

విజేత, దేవరకొండ: మిర్యాలగూడలో జరగనున్న రైతు సంగ్రామ బహిరంగ సభకు వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రివర్యులు కల్వకుంట్ల తారకరామారావు ని నల్గొండలోని వేడుక కన్వెన్షన్ హాల్‌లో దేవరకొండ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నేనావత్ కిషన్ నాయక్ మర్యాదపూర్వకంగా కలిశారు.మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి సమక్షంలో కేటీఆర్ కి పూలమాలలు వేసి, శాలువాతో ఘనంగా సత్కరించడం జరిగింది.తదనంతరం దేవరకొండ నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధి, ప్రజా సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కేతావత్ భీల్య నాయక్, కౌన్సిలర్ అంజి గౌడ్, నేనావత్ అనిల్, నేనావత్ నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By www.aksharavijetha.com || www.epaper.aksharavijetha.com
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )