Logo
Date of Publish : 29 June 2026, 1:37 pm
Editor : B. Anil Kumar

ఏడుపాయలలో 12 కాటేజీల నిర్మాణానికి రూ. 7 కోట్లు మంజూరు ఉత్తర్వులు జారీ చేసిన టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి వాణి ప్రసాద్

విజేత, పాపన్నపేట : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వనదుర్గాభవాని మాత అమ్మవారి సన్నిధిలో 12 కాటేజీల నిర్మాణానికి రూ.7 కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ తెలంగాణ టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి వాణి ప్రసాద్ జీవో ఆర్టి నెంబర్ 193 తేదీ 29.06.2026 ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి శాఖ అవసరాలు ఎకో ఫ్రెండ్లీ ద్వార 12 కాటేజీలను ఏడుపాయలలో నిర్మించడానికి నిధులను మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా టూరిజం శాఖ మేనేజింగ్ డైరెక్టర్ ను ఆదేశించారు.


All Rights Reserved By www.aksharavijetha.com || www.epaper.aksharavijetha.com
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )