Logo
Date of Publish : 29 June 2026, 8:33 am
Editor : B. Anil Kumar

అర్ధరాత్రి మద్యం సేవించిన దుండగులు ఉడిపి టిఫిన్ సెంటర్ ధ్వంసం

అర్ధరాత్రి మద్యం సేవించిన దుండగులు ఉడిపి టిఫిన్ సెంటర్ ధ్వంసం

విజేత, ఇబ్రహీంపట్నం :అర్ధరాత్రి మద్యం సేవించిన దుండగులు అకారణంగా తన టిఫిన్ సెంటర్ ను ధ్వంసం చేసినట్లు టిఫిన్ సెంటర్ యజమాని రాజు తెలిపారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని మంచల్ రోడ్డు లో శ్రీ ఉడిపి టిఫిన్ సెంటర్ ను అర్ధరాత్రి మద్యం సేవించిన దుండగులు ధ్వంసం చేశారు. సుమారు లక్ష రూపాయల విలువగల ఆస్తి నష్టం జరిగినట్లు టిఫిన్ సెంటర్ యజమాని నాగ శెట్టి (రాజు) తెలిపారు. ముఖ్యంగా గ్యాస్ పొయ్యిలు, రేకుల షెడ్డు, షాపు బోర్డులు ఇతర పరికరాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఈ విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వారిపై చర్య తీసుకొని న్యాయం తనకు చేయాలని కోరారు.


All Rights Reserved By www.aksharavijetha.com || www.epaper.aksharavijetha.com
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )