Logo
Date of Publish : 01 September 2026, 8:17 am
Editor : B. Anil Kumar

అంగన్వాడీ పోస్టుల ధ్రువపత్రాల పరిశీలన

విజేత,రాయికల్ : రాయికల్ పట్టణంతోపాటు మండల వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్ పోస్టులకు 31 ఆగస్టు 2026 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారి ధృవపత్రాల పరిశీలన సెప్టెంబర్ 5 వరకు జరుగుతుందని ఐసిడిఎస్ ప్రాజెక్టు సి.డి.పి. ఓ.జయప్రద తెలిపారు. రాయికల్ మండలం లో 175 మంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగా సోమవారం వరకు రాయికల్ మున్సిపాలిటీ లోని 77 దరఖాస్తులకు గాను 17 మంది, రాయికల్ మండలం రూరల్ లో 98 దరఖాస్తులకు గాను 20 మంది దృపత్రాలను పరిశీలన మాత్రమే జరిగిందని, మిగిలిన 133 దరఖాస్తు దారుల ధ్రువపత్రాల పరిశీలన చేయించుకోవాలని ప్రాజెక్టు సిడిపిఓ సూచించారు.


All Rights Reserved By www.aksharavijetha.com || www.epaper.aksharavijetha.com
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )