Logo
Date of Publish : 31 August 2026, 5:22 pm
Editor : B. Anil Kumar

హైవే పెట్రోల్ కానిస్టేబుల్ పరామర్శించిన జిల్లా ఎస్పి నరసింహ కిషోర్ 

విజేత. దేవరపల్లి ; తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గ దేవరపల్లి మండలం ఎర్నాగూడెం జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున హైవే పెట్రోల్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు పై నలుగురు దుండగులు కత్తితో దాడి చేశారు. కానిస్టేబుల్ ముందుగా దేవరపల్లి ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకువెళ్లారు అక్కడ నుండి మెరుగైన వైద్య సదుపాయం అందించేందుకు రాజమహేంద్రవరం ఆస్పత్రికి తరలించారు విషయం తెలుసుకున్న తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ పి నరసింహ కిషోర్ ఆసుపత్రికి చేరుకులు కానిస్టేబుల్. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు


All Rights Reserved By www.aksharavijetha.com || www.epaper.aksharavijetha.com
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )